ప్రెస్ క్లబ్ లో ఘనంగా ఘనతంత్రం…
నిజామాబాద్, వార్తటుడే, ఆగస్టు 15 :
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఘనతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ జాతీయ జండా ఎగరవేశారు. జాతీయ గీతం ఆలకించి జాతీయ జండాకు వందనం చేసారు. అనంతరం క్రీడాలలో గెలుపొందిన జర్నలిస్టులకు బహుమతులు అందజేశారు.
